
మూడురోజుల్లో తుంగతుర్తికి నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 95.56లక్షలకు చేరనుంది. ఈ కొత్త రేషన్ కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. తుంగతుర్తి సభలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్…