Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..

Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..

అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు. Source…

Read More
Thuglife: థగ్‌ లైఫ్‌ కోసం కమల్‌ స్పెషల్ కేర్.. అన్ని విషయాల్లో ఫోకస్..

Thuglife: థగ్‌ లైఫ్‌ కోసం కమల్‌ స్పెషల్ కేర్.. అన్ని విషయాల్లో ఫోకస్..

గత ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్‌ హాసన్, ఇప్పుడు థగ్‌ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైన బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు లోకనాయకుడు. 38 ఏళ్ల తరువాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో థగ్‌ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన థగ్‌ లైఫ్‌ టీజర్‌, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్…

Read More
Rhea Chakraborty: క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న కుర్ర భామ రియా చక్రవర్తి

Rhea Chakraborty: క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న కుర్ర భామ రియా చక్రవర్తి

2009లో ఎమ్‌టీవీ ఇండియా షో “TVS స్కూటీ టీన్ దివా”లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది అందాల భామ రియా చక్రవర్తి. . ఆ తర్వాత ఎమ్‌టీవీ డిల్లీలో వీజేగా ఎంపికై, “పెప్సీ ఎమ్‌టీవీ వాసప్”, “టిక్‌టాక్ కాలేజ్ బీట్”, “ఎమ్‌టీవీ గాన్ ఇన్ 60 సెకండ్స్” వంటి షోలను హోస్ట్ చేసింది. Source link

Read More
కల్తీ మద్యం కలకలం.. 14 మంది మృతి, మరో 15 మంది పరిస్థితి విషమం..!

కల్తీ మద్యం కలకలం.. 14 మంది మృతి, మరో 15 మంది పరిస్థితి విషమం..!

పంజాబ్‌లోని అమృతసర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తులందరినీ అమృత్‌సర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ‌ృత్‌సర్ జిల్లాలోని భుల్లార్, తంగ్రా, సంధా గ్రామాల్లో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది గ్రామాల్లోని ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులే. ఈ…

Read More
Monsoon: మరో 4 రోజుల్లో అండమాన్‌కు ‘నైరుతి’.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!

Monsoon: మరో 4 రోజుల్లో అండమాన్‌కు ‘నైరుతి’.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!

అమరావతి, మే 13: నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4 నుంచి 5 రోజుల్లో అండమాన్, నికోబార్‌ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు సాధారణంగా మే 21 నాటికి ప్రవేసిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం వారం ముందుగానే ప్రవేశించాయి. దీంతో గడచిన 24 గంటల నుంచి నికోబార్ దీవులలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ ఏడాది నికోబర్‌ దీవుల్లో వర్షపాతం…

Read More
కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. కాంట్రవర్సీ ఏంటంటే?

కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. కాంట్రవర్సీ ఏంటంటే?

కోహ్లీ లైక్ కొట్టి మళ్ళీ ఎందుకు తీసేసినట్లు చర్చలు కూడా జరిగాయి. కొందరు దీన్ని సాంకేతిక లోపంగా భావించగా ఇంకొందరు అనుష్కను అనవసరంగా ఇందులోకి లాగారు. ఆమెను టార్గెట్ చేస్తూ రూమర్స్ పుట్టించారు. దీనిపై ఇన్‌స్టాలో కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇది హల్గారిధం లోపం వల్ల జరిగిందన్నాడు. అయితే దీనిపై సింగర్ రాహుల్ వైద్య సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. దీంతో వివాదం మరింత రాజుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్లో పాట పాడుతూ అనుష్క శర్మ చేతికి…

Read More
రోకో లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా! ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా?

రోకో లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా! ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా?

జనవరి 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక విశేష సంఘటనగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఆడింది. అప్పటిదాకా భారత టెస్ట్ క్రికెట్‌లో ఈ ఇద్దరి ఉనికి లేకపోవడం చాలా అరుదైన సందర్భం. కోహ్లీకి ఎగువ వెన్నులో నొప్పి ఉండటం వల్ల అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు, అలాగే రోహిత్ శర్మ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆ…

Read More
Hyderabad: నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

Hyderabad: నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.హైదరాబాద్ పాతబస్తీ, మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్, శాలి వాహన నగర్ లలో గోదాములపై దాడి చేశారు . సలీమ్ నగర్ గోదాంలో సుమారు రూ.60 వేలు.శాలివాహన నగర్ లో రూ.3.50 లక్షల విలువ గల పండ్లను స్వాధీనం…

Read More
India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..

India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..

భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వక్రబుద్దిని మరోసారి చూపించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం.. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి.. ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర డ్రోన్ల కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని నార్తర్న్ కమాండ్, ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్…

Read More
IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ రీస్టార్ట్ కానుంది.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ ను ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మే 17 నుండి మళ్లీ ప్రారంభమవుతుంది.. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. ఇది కాకుండా, ఫైనల్ మ్యాచ్ జూన్ 3 న జరుగుతుంది. TATA IPL 2025 మిగిలిన మ్యాచ్‌లు మే…

Read More