ఆడపిల్లలు కాదు.. ఆడ పులులు.. తెలంగాణలో మొదటి శివంగి టీమ్..!

ఆడపిల్లలు కాదు.. ఆడ పులులు.. తెలంగాణలో మొదటి శివంగి టీమ్..!

నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతతో “టీం శివంగి” అనే పేరుతో ఒక మహిళా కమాండో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ధ్యేయంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ టీమ్‌ను మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,…

Read More
అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..

అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కవే. తన అందం, వాక్ చాతుర్యంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా లేత ఆకుపచ్చ లెహెంగాలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది….

Read More
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan Delay Squad Announcement: వచ్చే నెలలో పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 8 జట్లలో ఏడు జట్లు తమ జట్టును ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోపీకి జట్లు ప్రకటించేందుకు జనవరి 12 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మినహా ఆరు జట్లు గడువుకు ముందే తమ జట్టులను ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్,…

Read More
Patanjali: పతంజలి ఆయుర్వేద్‌ గులాబ్‌ షర్బత్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్‌

Patanjali: పతంజలి ఆయుర్వేద్‌ గులాబ్‌ షర్బత్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్‌

వేసవి రాగానే, కోలా, సోడా, ఫ్రూట్‌ జ్యూస్‌లకు డిమాండ్ ఆకస్మాత్తుగా పెరుగుతుంది. కానీ, వీటిలో చాలా వరకు ఆరోగ్యానికి హాని చేసేవే ఉంటాయి. అయితే బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ ఆచార్య కంపెనీ పతంజలి ఆయుర్వేద తన గులాబ్‌ షర్బత్‌తో పాటు ఇతర ఉత్పత్తులతో మొత్తం పానీయాల పరిశ్రమను మార్చడానికి కృషి చేస్తోంది. ఇందులో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. కంపెనీ ఉత్పత్తులు రైతు పొలం నుండి నేరుగా మీ డైనింగ్ టేబుల్‌కు చేరుతాయి. అంటే మీ ఆరోగ్యంతో…

Read More
PAN Card: మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?

PAN Card: మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం పాన్‌ (PAN) కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలు, పన్ను చెల్లింపుదారుల వరకు పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి. ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ప్రజలు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిరంతరం అభ్యర్థిస్తోంది. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024. మీరు ఇంతకు ముందు మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్…

Read More
ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ! 24 గంటల్లో అక్కడ రిపోర్ట్‌ చేయండి..!

ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ! 24 గంటల్లో అక్కడ రిపోర్ట్‌ చేయండి..!

తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్‌ చేస్తూ.. 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఐపీఎస్‌లు ఎవరంటే.. అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో…

Read More
Nichbhang Rajyog: బుధుడికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!

Nichbhang Rajyog: బుధుడికి నీచ భంగం.. ఆ రాశుల వారికి రాజయోగాలు పక్కా..!

ఈ నెల 28 నుంచి మే 6వ తేదీ వరకు బుధుడు మీన రాశిలో నీచ స్థితి పొందడం జరుగుతోంది. అయితే, శుక్రుడు అదే రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల బుధుడికి నీచ భంగం కలిగింది. బుధుడు ఈ విధంగా నీచభంగం చెందడం వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు కలిగించే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశులకు ఈ నీచభంగం వల్ల తప్పకుండా రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. గౌరవమర్యాదలు…

Read More
ఇక పాకిస్థాన్‌కు కాళరాత్రే..! రంగంలోకి దిగిన INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం!

ఇక పాకిస్థాన్‌కు కాళరాత్రే..! రంగంలోకి దిగిన INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం!

భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళం. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా రెండు…

Read More
ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఒకప్పుడు సూర్యోదయానికి కంటే ముందే కోడి కూతతో మేల్కొనే వారు. అయితే ప్రస్తుతం ఈ అలవాటు మారింది. రోజు ఉదయం అలారం మోగితేనే నిద్రలేచే కాలం నెలకొంది. ఈ అలవాటు పట్టణీకరణ ప్రజల జీవన విధానాన్ని మార్చడమే కాదు అనేక సమస్యలకు నాంది పలికింది. ఆధునిక జీవితాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా అధికం అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి గడియారం అలారం మోత కూడా చేర్చబడింది. ఉదయాన్నే ఈ…

Read More
AP News: ఆశ్చర్యం.. రాగాలు పలుకుతున్న రాళ్లు… ఎక్కడంటే

AP News: ఆశ్చర్యం.. రాగాలు పలుకుతున్న రాళ్లు… ఎక్కడంటే

గుంటూరు జిల్లా చౌడవరంలోని చేతన పాఠశాలలో కోటేశ్వరరావు అనే వ్యక్తి సంగీత మాష్టారుగా పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు మాష్టారుది బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడు స్వగ్రామం.. గొర్రెపాడు సమీపంలోనే బొగ్గుల కొండ ఉంది. బొగ్గులకొండపై దిగంబర స్వామి ఉండేవాడు. ఈ స్వామిని దర్శించుకోవడానికి అనేకమంది వెళ్తుండేవారు. ఆ ఊరు సంగీత మాష్టారి సొంతూరు కావడంతో ఒకసారి ఆయన స్నేహితులతో కలిసి బొగ్గుల కొండ వెళ్లారు. స్నేహితులతో కొండపైన ఉన్న సమయంలోనే కోటేశ్వరావు స్నేహితుడు సరదాగా ఒక రాయిని…

Read More