Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

దేశ రాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థిని మిస్సైన ఏడు రోజుల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ ఫ్లైఓవర్‌ కింద ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ్ సనాతన ధర్మ కళాశాలలో చదువుతున్న స్నేహ దేబ్‌నాథ్ జులై 7 నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం 5:56 గంటలకు ఆమె తన కుటుంబ…

Read More
మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

మోకాలి నొప్పిని ఫస్ట్ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజంగానే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బాడీకి సేఫ్ అయిన న్యాచురల్ ఆయిల్. ఇది వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. కొబ్బరి నూనెతో కలిపి వాడే కొన్ని సహజ పదార్థాలు మోకాలి నొప్పిని తగ్గించడంలో పక్కా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వగంధ పొడి అశ్వగంధ పొడి బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో ఫేమస్. కొద్దిగా అశ్వగంధ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మోకాలిపై నెమ్మదిగా…

Read More
రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

మనలో కొంతమందికి రాత్రిపూట నిద్రలో నుంచి లేచి తరచూ నీరు తాగాలని అనిపించడం మామూలే. అయితే ఇది జస్ట్ సాధారణ అలవాటు మాత్రమే కాదు.. కొన్నిసార్లు దీని వెనక సీరియస్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రిపూట తరచూ దాహం అనిపించడం మీ బాడీలో కొన్ని లోపాలను చూపించవచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ రాత్రిపూట ఎక్కువగా దాహం అనిపించడం షుగర్‌…

Read More
Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెలితే.. కొందరు కూలీలు మామిడికాయలు కోసేందుకు వచ్చి పని పూర్తి చేసుకొని.. కోసిన కాయలను మొత్తం లారీకి లోడ్‌ చేశారు. ఇక వాటిని రైల్వే కోడూరుకు తీసుకెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు వెళ్లతున్న లారీ రెడ్డి పల్లే చెరువుకట్టపైకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది….

Read More
Tamil Nadu: తమిళనాడులో ప్రకంపనలు రేపుతోన్న అజిత్‌కుమార్ కస్టోడియల్ డెత్

Tamil Nadu: తమిళనాడులో ప్రకంపనలు రేపుతోన్న అజిత్‌కుమార్ కస్టోడియల్ డెత్

తమిళనాడు మడపురంలో కొద్దిరోజుల క్రితం పోలీసుల చిత్రహింసలతో అజిత్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి మరణించారు. సంచలనం రేపిన ఈ కేసుతో గతంలో జరిగిన లాకప్‌డెత్‌లు తెరపైకి రావడం తమిళ్‌ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. ప్రధానంగా.. నటుడు విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెంట్రి కళగం పార్టీ.. లాకప్‌ డెత్‌లపై పోరు సాగిస్తోంది. అజిత్‌కుమార్‌ లాకప్‌డెత్‌ నేపథ్యంలో పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి టీవీకే అధినేత విజయ్‌ రోడ్డె్క్కారు. చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో పోలీసు కస్టడీల్లో…

Read More
Flipkart Ga Sale: అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గోట్ సేల్.. అదిరే ఆఫర్లతో..

Flipkart Ga Sale: అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ గోట్ సేల్.. అదిరే ఆఫర్లతో..

అమెజాన్‌లో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. దీనికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. దీన్ని ప్రత్యేకత ఏమిటంటే ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది. అంటే ఎలాంటి సభ్యత్వం అవసరం లేదు. కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. గోట్ సేల్‌లో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, వైర్‌లెస్ పరికరాలు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై…

Read More
Radha Yadav : ఓర్నాయనో.. లేడీ కాదు శివంగి.. చిరుతలా ఎగిరి క్యాచ్ పట్టేసింది.. షాకింగ్ వీడియో వైరల్

Radha Yadav : ఓర్నాయనో.. లేడీ కాదు శివంగి.. చిరుతలా ఎగిరి క్యాచ్ పట్టేసింది.. షాకింగ్ వీడియో వైరల్

Radha Yadav : బర్మింగ్‌హామ్‌లో జూలై 12న జరిగిన ఐదవ T20 మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు, ఇంగ్లాండ్ మహిళా జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చివరి బంతికి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ ప్లేయర్ రాధా యాదవ్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. 25 ఏళ్ల యువ క్రికెటర్ గాల్లోకి ఎగిరి దాదాపు…

Read More
Wimbledon Prize Money:ఫైనల్‌లో ఓడినా కోట్లలో డబ్బులు.. వింబుల్డన్ ఛాంపియన్ల మీద నోట్ల వర్షం

Wimbledon Prize Money:ఫైనల్‌లో ఓడినా కోట్లలో డబ్బులు.. వింబుల్డన్ ఛాంపియన్ల మీద నోట్ల వర్షం

Wimbledon Prize Money: వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జూలై 13 ఆదివారం జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్ మధ్య జరగనుంది. ఇటలీకి చెందిన సిన్నర్ మొదటిసారిగా వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకోగా, అల్కరాజ్ గత 2 సంవత్సరాలుగా వరుసగా ఛాంపియన్‌గా నిలుస్తున్నాడు. టైటిల్ గెలిచే ఆటగాడు, రన్నరప్, సెమీఫైనల్‌లో ఓడిన ఆటగాళ్లకు ఎంత డబ్బు లభిస్తుందో ఈ వార్తలో తెలుసుకుందాం. 23 ఏళ్ల జానిక్ సిన్నర్ ఇప్పటివరకు 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు….

Read More
Kota Srinivasa Rao: మర్చిపోవడానికి జ్ఞాపకమా? జీవితం.. గుండెనిండా భారాన్ని మోసిన కోటా..

Kota Srinivasa Rao: మర్చిపోవడానికి జ్ఞాపకమా? జీవితం.. గుండెనిండా భారాన్ని మోసిన కోటా..

కోట భలే నవ్వుతారు.. అదొక డిఫరెంట్‌ స్టైలు.. అలాగే డైలాగుల్లోనూ ఒక టైపులో ఉండే విరుపు ఆయనకే సొంతం… ఇక మాండలికాల్లో మాట్లాడాలంటే కోట తర్వాతే ఎవరైనా. తెలంగాణయాస ఆయనకు ఎంత గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొహమాటాల్లేవ్‌.. అనాలనుకున్నది అనేస్తారు.. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. ఐనా.. అందిరికీ ఆప్తుడయ్యారు.. అందుకే.. ఇప్పుడు కోట మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. కోటా శ్రీనివాస రావు 83 ఏళ్ల సంపూర్ణ జీవితం.. అందులో సినిమాల్లోనే 40 సంవత్సరాలు. ఈ నాలుగు…

Read More
అయ్యో.. నా తలరాత ఇలా రాశావా..ఏకంగా దేవుడికే లేఖ.. వీడియో

అయ్యో.. నా తలరాత ఇలా రాశావా..ఏకంగా దేవుడికే లేఖ.. వీడియో

వేములవాడ మటన్ మార్కెట్ ఏరియాకు చెందిన దీటి వేణుగోపాల్, రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.సూసైడ్ లేఖలో .. అన్నపూర్ణ దేవి కాపాడు.. కరుణించు, క్షమించు.! నా తలరాత ఇలా రాశావా.? అదే నీ కొడుక్కి అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా.! అందమైన కలల జీవితాన్ని గడపాలనుకున్నానని.. కానీ తన ఆశలన్నీ ఆవిరి అయ్యాయని రాసుకొచ్చాడు. తనకు మరోజన్మ అవసరం లేదని.. తన మృతదేహాన్ని కాశీలో ఖననం చేయమని…

Read More