AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద పెను ప్రమాదం తప్పింది. బంకులో పెట్రోల్ కొట్టించి కాస్త ముందుకు వెళ్లి కిక్ కొట్టగానే బైకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరుబుజ్జిలి మండలం కొండవలసకి చెందిన అల్లాడ రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై ఆమదాలవలస వచ్చారు. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలు పెట్రోల్ కొట్టించాడు….

Read More
నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్స్ అన్నీ.. భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దిల్ రాజునే తీసుకోండి.. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా సార్, లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం…

Read More
JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు

JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు

హైదరాబాద్‌, జనవరి 30: జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. జనవరి 22వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్‌ 1 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక చివరి పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల…

Read More
నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!

నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇది పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా బాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. కానీ సరిగా చూసుకుంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదు. కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. 1…

Read More
క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఫార్మాట్.. భాగం కానున్న టీమిండియా దిగ్గజాలు.. ఎన్ని ఓవర్లు ఉంటాయంటే?

Legend 90: క్రికెట్‌లో రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంటాయి. తమ దేశంలో ఆడే ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆటను ఉత్కంఠభరితంగా చేసేందుకు అన్ని క్రికెట్ బోర్డులు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఇటీవల, ఆటలో వేగాన్ని పెంచడానికి టీ10 వంటి ఫార్మాట్ కూడా ప్రారంభించారు. ఇందులో 10-10 ఓవర్ల మ్యాచ్‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండియాలో కొత్త ఫార్మాట్ ప్రారంభం కానుంది. వాస్తవానికి, లెజెండ్ 90 లీగ్ రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు ఆడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో…

Read More
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?

విరాట్ కోహ్లి ఒకప్పుడు ఫాబ్ ఫోర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. కానీ, గత నాలుగేళ్లలో అతను అగ్రస్థానం నుంచి చివరి స్థానానికి పడిపోయాడు. కాగా, నాలుగేళ్ల క్రితం చివరి స్థానంలో ఉన్న జో రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫాబ్ ఫోర్‌లో ప్రపంచంలోని నలుగురు పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ ఉన్నారు. జనవరి…

Read More
IND vs ENG 4th T20I: నాల్గవ మ్యాచ్‌లో కీలక మార్పులు.. ప్లేయింగ్ 11లో రీఎంట్రీ ఇవ్వనున్న ముగ్గురు?

IND vs ENG 4th T20I: నాల్గవ మ్యాచ్‌లో కీలక మార్పులు.. ప్లేయింగ్ 11లో రీఎంట్రీ ఇవ్వనున్న ముగ్గురు?

Indian Team Playing 11 for 4th T20I: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణేలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే సిరీస్‌ కూడా కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయడంపైనే టీమిండియా దృష్టి ఉంటుంది. ఈ కారణంగా,…

Read More
Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్

Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్

Virat Kohli Ranji Trophy Return: విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 30 నుంచి ఢిల్లీ, రైల్వేస్ మధ్య గ్రూప్-డి మ్యాచ్ జరగనుంది. కోహ్లి దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు. అతని ఢిల్లీ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకోవడం అతనికి బ్యాడ్ న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి ఈ…

Read More
Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!

Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!

ఆధునిక భారతీయ జ్యోతిషశాస్త్రంలో వరుణ గ్రహానికి కూడా ప్రాధాన్యం ఉంది. నెప్ట్యూన్ పేరుతో ఇంతవరకూ పాశ్చాత్య దేశాలలో ప్రాముఖ్యం సంపాదించుకున్న ఈ గ్రహానికి ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. మార్చి 20వ తేదీన వరుణ గ్రహం మేష రాశిలో ప్రవేశించి, అదే రాశిలో 14 సంవత్సరాలు కొనసాగబోతోంది. ఆకస్మిక పరిణామాలకు, కలలో కూడా ఊహించని అభివృద్ధికి కారకుడైన వరుణుడు మేష రాశి ప్రవేశంతో ఈ ఏడాది కొందరి జీవితాలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధనవంతులు…

Read More
బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత

బడి పంతులు అవతారమెత్తిన ఐటీడీఏ పీవో.. విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత

ఐఏఎస్ లు అంటే కార్యాలయాలకు పరిమితమయ్యేవారు గతంలో కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు ఐఏఎస్ లు, క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు నిత్యం పర్యటనలు చేస్తున్నారు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ పీవో లు గా విధులు నిర్వహించే ఐఏఎస్ లు పాలనపరంగా గిరిజనులతో మమేకం అవ్వాలి అప్పుడే వారి సాధకబాధకులు తెలుస్తుంటాయి, గతంలో కొందరు కార్యాలయాలకే పరిమితమవగా మరికొందరు తమ మార్కు చూపించి…

Read More