ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మన రోజు వారి డైట్‌లో కొన్ని రకాల పండ్లను చేర్చుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా బెర్రీస్‌ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బెలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా…

Read More
Lord Shani: ఎవరి జాతకంలో నైనా శని దోషం ఉందా.. ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా దోషం నుంచి విముక్తి

Lord Shani: ఎవరి జాతకంలో నైనా శని దోషం ఉందా.. ఈ ఆలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా దోషం నుంచి విముక్తి

శని శింగనాపూర్ – మహారాష్ట్ర: ఈ ఆలయం మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన శనీశ్వర దేవాలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో పూజలు చేయడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. దీనితో ముడిపడి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ ప్రదేశం శనీశ్వరుడు స్థానమని నమ్ముతారు. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని శనీశ్వరుడు స్వయంగా సృష్టించిన విగ్రహంగా భావిస్తారు. ఇది 5 అడుగుల 9 అంగుళాల పొడవు ..1 అడుగు 6 అంగుళాల వెడల్పు…

Read More
PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

హైదరాబాద్‌, నవంబర్‌ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో బెంగాల్‌ వారియర్స్‌ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్‌ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్‌ తరపున నితిన్‌కుమార్‌(14), మన్‌దీప్‌సింగ్‌(10) సూపర్‌-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్‌(11), అజింక్యా పవార్‌(8) రాణించినా..పర్దీప్‌ నార్వల్‌(2) ఘోరంగా విఫలమయ్యాడు. బెంగాల్‌ జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో…

Read More
True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

ఈ చేప శరీరం చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ముందు భాగంలో ఉండే ముక్కు పక్షి ముక్కును పోలి ఉండటం వల్ల, స్థానికంగా దీనికి కిలిమీన్ అనే పేరు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన చేపలలో సుమారు 95 రకాలు ఉన్నా.. మన్నార్ తీర ప్రాంత సముద్రాల్లో మాత్రం దాదాపు 20 రకాల కిలిమీన్‌ లు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువగా సముద్రపు పగడపు శిలల మధ్య నివసిస్తుంది. అక్కడే పెరిగే పాచిని తిని జీవించడమే కాకుండా.. శిలల…

Read More
Rain Alert: బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

Rain Alert: బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ…

Read More
Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను జ్యోతిషశాస్త్రం స్థిర రాశులుగా పరిగణిస్తుంది. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు రాశులతో పాటు ధనూ రాశికి కూడా అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ…

Read More
Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి,…

Read More
Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 13, 2025): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రాశివారికి రోజంతా…

Read More
Director Rajamouli: ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది.. డైరెక్టర్ రాజమౌళి..

Director Rajamouli: ఆ ఒక్క సీన్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోయింది.. డైరెక్టర్ రాజమౌళి..

అల్ఐలుకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తూ బ్రిలియంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ…

Read More
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయపడిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూమి కంపించింది. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో చాలా చోట్ల…

Read More