
Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 07) విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్టేషన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత…