Hyderabad: క్రికెట్ బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు – కనిపించింది చూసి షాక్

Hyderabad: క్రికెట్ బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు – కనిపించింది చూసి షాక్

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో మానవ అస్తిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ నివసించడం లేదు. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల స్థానిక బాలురు క్రికెట్ ఆడుతుండగా.. బంతి ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లారు. తలుపులు తీయగానే ఒక మానవ అస్తిపంజరం కనిపించడంతో…

Read More
San Rechal: మోడల్‌గా లెక్కలేనన్ని అవార్డులు.. వివక్షపై గళమెత్తింది.. కానీ పాపం చివరకు..

San Rechal: మోడల్‌గా లెక్కలేనన్ని అవార్డులు.. వివక్షపై గళమెత్తింది.. కానీ పాపం చివరకు..

సాధారణంగా నల్లగా ఉండేవాళ్లను సినీ ఇండస్ట్రీలో చులకనగా చూస్తారు. వాళ్లను సినిమాల్లోకే తీసుకోరు. ఎన్నో ఏళ్లుగా నల్లగా ఉండే అమ్మాయిలు వర్ణ వివక్షకు గురవుతున్నారు. మోడలింగ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వివక్షపై ఓ యువతి గళమెత్తింది. నల్లగా ఉండడం మేం చేసినా తప్పా అని ప్రశ్నించింది. మోడలింగ్‌లో అడుగుపెట్టి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ప్రతిభకు రంగు అడ్డు కాదని నిరూపించింది. కానీ ఆ గళమెత్తిన గొంతు మూగబోయింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఎవరో…

Read More
Viral: ఇంకా కొనసాగుతున్న అమానవీయ ఘటనలు.. ప్రేమ జంటను కాడెద్దులుగా మార్చి..

Viral: ఇంకా కొనసాగుతున్న అమానవీయ ఘటనలు.. ప్రేమ జంటను కాడెద్దులుగా మార్చి..

ఒడిశాలో ప్రేమ వివాహం చేసుకున్న జంటలపై అమానవీయ ఘటనలు కొనసాగుతున్నాయి. రాయగడ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక ఘటన ఇంకా మరువక ముందే, కోరాపుట్ జిల్లాలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నారాయణపట్టణం సమితి బైరాగి పంచాయతీ పరిధిలోని పెద్దఇటికీ గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ రాయగడ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాయగడ జిల్లా నారాయణపట్నం సమితి ఇటికి గ్రామంలో ఒక యువకుడు,…

Read More
NZ Vs ZIM: 9 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. 390 రోజుల తర్వాత ధోని టీమ్‌మేట్ దుమ్మురేపే ఎంట్రీ.. ఎవరంటే.?

NZ Vs ZIM: 9 మ్యాచ్‌ల్లో 333 పరుగులు.. 390 రోజుల తర్వాత ధోని టీమ్‌మేట్ దుమ్మురేపే ఎంట్రీ.. ఎవరంటే.?

జూలై 14 నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివిస్ జట్టు.. తన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో 9 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 225 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసి.. అద్భుతంగా రాణించిన డెవాన్ కాన్వేకు టీ20 జట్టులో చోటు కల్పించింది కివిస్ బోర్డు. గాయంతో వైదొలిగిన ఫిన్ అలెన్ స్థానంలో అతడు తిరిగి చోటు దక్కించుకున్నాడు. 390 రోజుల తర్వాత కాన్వే…

Read More
Rangam Bhavishyavani LIVE: ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. ప్రత్యక్ష ప్రసారం..

Rangam Bhavishyavani LIVE: ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. ప్రత్యక్ష ప్రసారం..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది.. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలుకుతారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఎలాంటి విషయాలు వ్యక్తపరుస్తారోనని భక్తజనం ఆసక్తితో ఎదురుచూస్తోంది. రంగం భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి మేళతాళాలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్నారు పండితులు.. బోనాల ఉత్సవాలలో రంగం ఎంతో ప్రత్యేక ఘట్టం……

Read More
Lord Shiva Puja: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం దీపం వెలిగించడం శుభప్రదం.. ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలంటే..

Lord Shiva Puja: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం దీపం వెలిగించడం శుభప్రదం.. ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలంటే..

శివుడిని భోలాశంకరుడు అని అంటారు. నిర్మలమైన మనసుతో శివ శివ అంటూ జలంతో అభిషేకం చేసినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. అందుకనే దేవాది దేవుడైన మహాదేవుడిని పూజించడానికి వారంలో సోమవారం అంకితం చేశారు. శివయ్య అనుగ్రహం సోమవారం నాడు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసుకుందాం. సోమవారం మహాదేవుడికి అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో సోమవారం రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవ నూనె, నెయ్యి లేదా మహువా నూనె((ఇప్ప పూల)తో…

Read More
Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

Sneha Debnath: అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. యమునా నదిలో మృతదేహం గుర్తింపు!

దేశ రాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థిని మిస్సైన ఏడు రోజుల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ ఫ్లైఓవర్‌ కింద ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ్ సనాతన ధర్మ కళాశాలలో చదువుతున్న స్నేహ దేబ్‌నాథ్ జులై 7 నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం 5:56 గంటలకు ఆమె తన కుటుంబ…

Read More
మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

మోకాలి నొప్పికి సూపర్ సొల్యూషన్..! ఈ న్యాచురల్ రెమెడీస్ ట్రై చేయండి.. మ్యాజిక్ జరుగుతుంది..!

మోకాలి నొప్పిని ఫస్ట్ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సహజంగానే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బాడీకి సేఫ్ అయిన న్యాచురల్ ఆయిల్. ఇది వాపు తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. కొబ్బరి నూనెతో కలిపి వాడే కొన్ని సహజ పదార్థాలు మోకాలి నొప్పిని తగ్గించడంలో పక్కా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వగంధ పొడి అశ్వగంధ పొడి బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో ఫేమస్. కొద్దిగా అశ్వగంధ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మోకాలిపై నెమ్మదిగా…

Read More
రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

మనలో కొంతమందికి రాత్రిపూట నిద్రలో నుంచి లేచి తరచూ నీరు తాగాలని అనిపించడం మామూలే. అయితే ఇది జస్ట్ సాధారణ అలవాటు మాత్రమే కాదు.. కొన్నిసార్లు దీని వెనక సీరియస్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రిపూట తరచూ దాహం అనిపించడం మీ బాడీలో కొన్ని లోపాలను చూపించవచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ రాత్రిపూట ఎక్కువగా దాహం అనిపించడం షుగర్‌…

Read More
Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

Andhra News: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెలితే.. కొందరు కూలీలు మామిడికాయలు కోసేందుకు వచ్చి పని పూర్తి చేసుకొని.. కోసిన కాయలను మొత్తం లారీకి లోడ్‌ చేశారు. ఇక వాటిని రైల్వే కోడూరుకు తీసుకెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు వెళ్లతున్న లారీ రెడ్డి పల్లే చెరువుకట్టపైకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది….

Read More