ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా దినుసుగా.. భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.. మెంతులతోపాటు.. ప్రజలు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలలో కలిపి తింటారు.. ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకుని తింటారు.. అయితే.. మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలోని కొంత మందికి చాలా…

Read More
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 2 వేల 723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది CRDA. దీంతో కలిపి.. ఇప్పటివరకూ రాజధానిలో మొత్తం 47 వేల 288 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది. జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు…

Read More
Astrology 2025: కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

Astrology 2025: కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి గ్రహ బలం బాగా తక్కువగా ఉన్నందువల్ల శుభ ఫలితాల కోసం, గ్రహ శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఏడాది ప్రారంభం నుంచి ఈ పరిహారాలను పాటించే పక్షంలో తప్పకుండా ఏడాదంతా హ్యాపీగా, సాఫీగా, సాను కూలంగా సాగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని, గురు, రాహుకేతువుల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు…

Read More
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే చాలు!

ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు.. ఇలా వాడితే చాలు!

కొబ్బరి పాలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా కొబ్బరి పాలు బెస్ట్‌ రెమిడీ అంటున్నారు నిపుణులు. కొబ్బరి పాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణ గుండె లయను…

Read More
సత్య ప్రమాణాలకు నెలవు తరిగొండ ఆలయం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం

సత్య ప్రమాణాలకు నెలవు తరిగొండ ఆలయం.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం

అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ ఆలయం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని స్వామివారికి చెన్నైకి చెందిన భక్తులు బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు శ్రీ మనోహర్ లు 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.27 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. స్వామివారి దర్శనాంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ ముని…

Read More
Aghori: మరోసారి వార్తల్లోకి అఘోరీ.. NHRCకి బాధితుడి ఫిర్యాదు

Aghori: మరోసారి వార్తల్లోకి అఘోరీ.. NHRCకి బాధితుడి ఫిర్యాదు

గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి ఫిర్యాదు చేశారు. మంగళగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా వార్త కవరేజ్‌కి విలేకరులు వెళ్లగా అదే ప్రాంతంలో కార్ వాష్ సెంటర్ వద్ద మారణాయుధాలతో నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న…

Read More
Sam Konstas: బిగ్ బాష్‌లో లో రెచ్చిపోయాడు! కట్ చేస్తే.. RCB సహా ఈ మూడు జట్ల కంట్లో పడ్డాడు!

Sam Konstas: బిగ్ బాష్‌లో లో రెచ్చిపోయాడు! కట్ చేస్తే.. RCB సహా ఈ మూడు జట్ల కంట్లో పడ్డాడు!

19 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ సామ్ కాన్స్టాస్ తన దూకుడు ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ (BBL)లో సిడ్నీ థండర్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే 20 బంతుల్లో అద్భుతమైన యాభై పరుగులు చేసి, ఈ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సాధించారు. అంతేకాకుండా, భారత పింక్ బాల్ వార్మప్ గేమ్‌లో సెంచరీతో మెరిసి, తన ప్రతిభను మరింత ప్రదర్శించారు. ఇప్పుడు సామ్ కాన్స్టాస్‌ను ఐపీఎల్ 2025లో కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న మూడు…

Read More
Tirumala: విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో ఆధ్యాత్మికత

Tirumala: విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత, పవిత్రతకు ఆధునికతను జోడించి రేపటి తిరుమల అభివృద్ధి కోసం అడుగులు వేస్తోంది టీటీడీ. దీనికోసం తిరుమల విజన్‌ – 2047తో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామంటోంది. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌ని పాటిస్తూనే, తిరుమల పవిత్రత పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాల అమలు కోసం నడుం బిగించింది. దీనిలో భాగంగా వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పిస్తామంటోంది. తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తోంది టీటీడీ. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్‌ చేస్తోంది….

Read More
CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో…

Read More
Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Allu Arjun: అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్‌ నివాసం ముందు ఓయూ జేఏసీ విద్యార్థులు నిరసనకు దిగారు. బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ…

Read More