ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లలో చిక్కుకున్న భారతీయ పౌరులను వెంటనే ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని 140 మంది వైద్య విద్యార్థులతో సహా 1,595 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్నారని ఒవైసీ వెల్లడించారు. ఇరాక్‌లో చిక్కుకున్న 183 మంది భారతీయ…

Read More
Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. RCB దెబ్బకు యూ టర్న్ తీసుకున్న అంబటి రాయుడు

Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. RCB దెబ్బకు యూ టర్న్ తీసుకున్న అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తన మాట మార్చి వార్తల్లో నిలిచాడు. క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అనిశ్చిత నిర్ణయాలు తీసుకున్న రాయుడు, రాజకీయ జీవితంలో కూడా అదే విధంగా కొనసాగాడు. ఇప్పుడు కామెంటేటర్, క్రికెట్ విశ్లేషకుడిగా కూడా తన మాటలతో మార్పులు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాయుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ తెలుగు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, “ఈ…

Read More
Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి (మార్చి 10) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు…

Read More
Allu Arjun: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగుళూరు.. అల్లు అర్జున్ కొడుకు ఫుల్ ఎమోషనల్..

Allu Arjun: తొలి ట్రోఫీని ముద్దాడిన బెంగుళూరు.. అల్లు అర్జున్ కొడుకు ఫుల్ ఎమోషనల్..

ఐపీఎల్ ఫైనల్లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆర్సీబీ విజయం సాధించింది. దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూసిన IPL టైటిల్ కల సాకారమైంది. దీంతో స్టేడియంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆర్సీబీ విజయంపై సినీతారలు సోషల్ మీడియాలో స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెంగుళూరు టీమ్ విజయం పై స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. “వెయిట్ ఈజ్ ఓవర్.. ఈసాలా…

Read More
Priyanka Mohan: మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక.. కుర్రాళ్లను ఆపడం ఇక ఇష్టమే

Priyanka Mohan: మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ప్రియాంక.. కుర్రాళ్లను ఆపడం ఇక ఇష్టమే

ప్రియాంక అరుల్ మోహన్.. ఈ బ్యూటీ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఆమె నవంబర్ 20, 1994న చెన్నైలో తమిళ తండ్రి అరుల్ మోహన్  జన్మించింది. బెంగళూరులోని పిఇఎస్ యూనివర్సిటీ నుండి బయోలాజికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తోంది. ప్రియాంక తన నటనా జీవితాన్ని 2019లో కన్నడ చిత్రం “ఒంద్ కథె హెళ్ళ”తో ప్రారంభించింది, దీనిని గిరీష్ జి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం తెలుగులో “నాని గ్యాంగ్ లీడర్”లో నటించింది….

Read More
Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే…

Read More
Vastu Tips: దక్షిణ దిశ పితృ దిశ.. ఈ ప్రాంతంలో ఏ మొక్కలను నాటడం వలన ఇల్లు సురక్షితంగా ఉంటుందంటే..

Vastu Tips: దక్షిణ దిశ పితృ దిశ.. ఈ ప్రాంతంలో ఏ మొక్కలను నాటడం వలన ఇల్లు సురక్షితంగా ఉంటుందంటే..

దక్షిణ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుని శక్తి ఈ దిశలో చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక ఈ దిశలో శక్తిని సమతుల్యం చేసే మొక్కలను నాటాలి. ఉదాహరణకు సూర్యుడు, అంగారక గ్రహానికి సంబంధించిన మందార, గులాబీ వంటి ఎర్రటి పుష్పించే మొక్కలను నాటడం శుభప్రదం. Source link

Read More
Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

పసిడి.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఓ ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు అంతకు రెండింటింతలు పెరుగుతోంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29న దేశంలో గోల్డ్‌ రేట్లు పెరిగాయి. తులం బంగారంపై 440 రూపాయలు ఎగబాకింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 89 వేల 995 రూపాయలు…

Read More
Maha Kumbamela 2025: మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక చూడండి..

Maha Kumbamela 2025: మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక చూడండి..

సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మహాపండుగలో గంగాస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ప్రయాగ్ రాజ్‌లో 12 పూర్ణ కుంభమేళా మహోత్సవానికి మహాకుంభ్‌ అని పేరు పెట్టారు. ఈ మహా కుంభమేళా 12 పూర్ణ కుంభల్లో ఒకసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో భాగంగా 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరిగింది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి నాడు…

Read More
Tollywood: భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ? ఓటీటీలో సన్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Tollywood: భార్య ఫోన్‏లో  స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ? ఓటీటీలో సన్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా దక్షిణాదిలో థ్రిల్లింగ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందులో అథోముగం ఒకటి. ప్రస్తుతం ఐఎమ్డీబీలో 7 రేటింగ్ కలిగి ఉంది. అగ్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తమిళంలో నిర్మించింది. స్పై థ్రిల్లర్‏గా వచ్చిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ దేవ్ దర్శకత్వం వహించారు. గతేడాది మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ…

Read More