Fenugreek Leaves: మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!

Fenugreek Leaves: మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!

ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. మెంతులు, మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. చికెన్, మటన్, కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణ కావడమే కాకుండా.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా…

Read More
T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. ఏకంగా స్పిన్‌తోనే ప్రపంచ రికార్డ్ సృష్టించారుగా..

T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. ఏకంగా స్పిన్‌తోనే ప్రపంచ రికార్డ్ సృష్టించారుగా..

Paarl Royals vs Pretoria Capitals: టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రపంచ రికార్డును పెరల్ రాయల్స్ జట్టు రాసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SAT20 లీగ్‌లో 5 స్పిన్నర్లు 20 ఓవర్లు బౌలింగ్ చేయడం ద్వారా పార్ల్ రాయల్స్ ఈ ప్రత్యేక ప్రపంచ రికార్డును సృష్టించారు. బోలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ప్రిటోరియా క్యాపిటల్స్ కెప్టెన్ రిలే రోసోవ్ టాస్ గెలిచి బౌలింగ్…

Read More
Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను జ్యోతిషశాస్త్రం స్థిర రాశులుగా పరిగణిస్తుంది. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు రాశులతో పాటు ధనూ రాశికి కూడా అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ…

Read More
Champions Trophy: మహ్మద్ షమీకి అండగా నిలిచినా భజ్జి! ఆ వివాదంలో హేటర్స్ కి ఇచ్చిపడేశాడుగా

Champions Trophy: మహ్మద్ షమీకి అండగా నిలిచినా భజ్జి! ఆ వివాదంలో హేటర్స్ కి ఇచ్చిపడేశాడుగా

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉపవాసం వివాదంలో చిక్కుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సమయంలో ఉపవాసం పాటించకపోవడంపై వచ్చిన విమర్శలకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతని పక్షాన్ని సమర్థించాడు. ఆటగాళ్లు తీవ్రమైన శారీరక పరిస్థితుల్లో ప్రదర్శన ఇవ్వాలంటే శరీరానికి తగినంత ద్రవాలు అవసరమని, క్రికెట్‌ను మతంతో ముడిపెట్టడం సరికాదని హర్భజన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌లోని వివిధ దశల్లో షమీ ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ కనిపించాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం పాటించకపోవడం వల్ల ఒక మతాధికారి…

Read More
Tollywood: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

మధ్య ప్రదేశ్‌ కు చెందిన చిత్ర శుక్లా మా అబ్బాయి అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారింది. 2017లో రిలీజైన ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. దీని తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెల్లోస్‌, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్‌, హంట్‌, ఉనికి, మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా, కలియుగం పట్టణంలో తదితర సినిమాల్లో నటించింది చిత్ర ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటించేందుకు రెడీ అయిపోయిందీ ముద్దుగుమ్మ. నా నా అనే మూవీతో…

Read More
Andhra Pradesh: గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Andhra Pradesh: గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గురుకుల బనవాసి గురుకుల కళాశాలలో విషజ్వరాలు కలకలం రేపుతున్నాయి. కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు సుమారు 12 మందికి పైగా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయారు. వారిని హుటాహుటిగా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో మరో 20 మందికి పైగా విద్యార్థులు కూడా అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఈ బాధితులకు కళాశాలలోనే చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి….

Read More
Maha Kumbamela 2025: మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక చూడండి..

Maha Kumbamela 2025: మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక చూడండి..

సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మహాపండుగలో గంగాస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ప్రయాగ్ రాజ్‌లో 12 పూర్ణ కుంభమేళా మహోత్సవానికి మహాకుంభ్‌ అని పేరు పెట్టారు. ఈ మహా కుంభమేళా 12 పూర్ణ కుంభల్లో ఒకసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో భాగంగా 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరిగింది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి నాడు…

Read More
Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

Unstoppable S4: గోవాలో ఆ స్పెషల్ పర్సన్ కోసం స్వయంగా వైన్ బాటిల్ కొన్న అల్లు అర్జున్.. సీక్రెట్ చెప్పేశాడు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు హీరో సూర్య‌లు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. అతనితో…

Read More
Jharkhand Election: జార్ఖండ్‌ తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు ఎన్నికలు.. బరిలో 683 మంది అభ్యర్థులు

Jharkhand Election: జార్ఖండ్‌ తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు ఎన్నికలు.. బరిలో 683 మంది అభ్యర్థులు

జార్ఖండ్‌లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 15,344 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో 14,394 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావితమైన 950 బూత్‌లలో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు…

Read More
Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..

Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..

హైదరాబాద్‌లోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమైయ్యారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  గురుకులాల్లో పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు చెప్పారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు….

Read More