Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌! వధువు ఎవరంటే?

Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌! వధువు ఎవరంటే?

గమ్యం సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి. ఆ తర్వాత వేదం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర సినిమాలతో టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ ఈజ్ బ్యాక్ (ఠాగూర్ రీమేక్) సినిమాతో హిందీలోనూ సత్తా చాటాడు. అయితే ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలు నిరాశపడ్చడంతో రేసులో వెనక బడ్డాడు. మణికర్ణిక సినిమా…

Read More
సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్.. ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా కరువు.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొన్ని నెలల క్రితం వరకు ఈ అమ్మాయి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. పుట్టి పెరిగింది పంజాబ్‌లోనే అయినా తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య తదితర క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే…

Read More
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
HYDRA: గ్యాప్ తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. మళ్లీ రంగంలోకి..

HYDRA: గ్యాప్ తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. మళ్లీ రంగంలోకి..

అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా. ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు…

Read More
US Election 2024: మ్యాజిక్‌ మార్క్‌ 270.. ట్రంప్‌ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

US Election 2024: మ్యాజిక్‌ మార్క్‌ 270.. ట్రంప్‌ వర్సెస్ కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో ఓ సారి చూడండి.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇక, అమెరికాలో మొత్తం 23 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వారిలో 16…

Read More
US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..

US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ ఉద్యోగులకు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ మెయిల్‌ పంపించాడు. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ కంపెనీ ఉండాలని ఆయన మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందు కుసుందర్ పిచాయ్ మెయిల్ పంపించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తను అధికారంలోకి వస్తే సెర్చ్ ఇంజిన్‌పై విచారణ చేపడుతామని చెప్పిన…

Read More
వాయమ్మో.! ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో తెలిస్తే

వాయమ్మో.! ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో తెలిస్తే

ప్యాసింజర్ రైళ్ల నుంచి లగ్జరీ రైళ్ల వరకు, దేశ రైల్వే వ్యవస్థలో ఉన్న అనేక రైళ్లు ప్రయాణీకులను ప్రతీ రోజూ తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న రైలులో మీరు ప్రయాణించాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు ఇది. ఇందులో ప్రయాణీకులను రాజుల్లా చూసుకుంటారు. మరి టికెట్ ధర ఎంతో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. గురించి ఎప్పుడైనా విన్నారా. అందులో ప్రయాణించే ప్రయాణికులను రాజుల్లా చూసుకుంటారు. ఇది ఏ రైలు…

Read More
ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..

ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై అనేక రకాల వైరల్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియోలు కనిపిస్తాయో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఫన్నీ వీడియో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ప్రత్యేకమైన సందేశంతో కూడిన ఫోటో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. మరి కొన్నిసార్లు వివాహం కోసం వధూవరులు పెట్టే ప్రత్యేకమైన డిమాండ్‌కు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. మొత్తంమీద విషయం ఏమిటంటే, మీరు సోషల్ మీడియా…

Read More
Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Rahul Gandhi: రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం.. అసలు మ్యాటర్ ఏంటంటే..

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదులో కొన్ని గంటలు ఆయన గడపనున్నారు. మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బావర్చీ హోటల్ వద్దకు రండి.. బిర్యానీ తిందామంటూ కొంతమంది విద్యార్థులు.. రాహుల్ గాంధీను ఆహ్వానిస్తున్నారు. బావర్చీ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు హైదరాబాద్ పర్యటనల్లో…

Read More
pushpa 2: పుష్ప2 ట్రైలర్‌ వచ్చేది అప్పుడేనా.? టైమ్‌ ఫిక్స్‌..

pushpa 2: పుష్ప2 ట్రైలర్‌ వచ్చేది అప్పుడేనా.? టైమ్‌ ఫిక్స్‌..

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ్యాప్తంగా మంచి బజ్‌ ఉంది. ఫస్ట్‌ పార్ట్ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ను సుకుమార్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఫస్ట్‌ పార్ట్‌కి మించిన యాక్షన్‌ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 5వ తేదీన విడుదల…

Read More