కొన్ని రోజుల క్రితం, ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాలో పాల్గొన్న తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్కు వెళ్లి, ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం ఆశీర్వాదం తీసుకుంటానని ప్రధానమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం ఆయన సోమనాథ్ మందిర్లో ప్రార్థనలు చేశారు.