Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!

Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!

మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కేవలం సినిమా పోస్టర్లపై కనిపిస్తుంది. ఆయన పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అలాంటి డిఎస్పి పేరు ఈ మధ్య వివాదాల్లో కూడా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారని మైత్రి మూవీ మేకర్స్ నేరుగా చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. అసలు దేవి…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 29, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. వృషభ రాశి వారు ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం బాగా అనుకూలంగా…

Read More
6 మ్యాచులకే టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్.. ఎవరంటే?

6 మ్యాచులకే టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్.. ఎవరంటే?

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఓ భారత ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఆటగాడు మరెవరో కాదు.. ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్.. సిద్ధార్థ్ కౌల్ చివరిసారిగా 2019లో భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ కౌల్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో విరాట్‌ కోహ్లి నాయకత్వంలో భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచింది. ఆ…

Read More
Yashwi Jaiswal: యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్‌ను చూశారా? నెటింట్లో ఫోటోలు వైరల్..

Yashwi Jaiswal: యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్‌ను చూశారా? నెటింట్లో ఫోటోలు వైరల్..

టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 2వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై ఇటీవలే జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. బ్రిటన్‌కు చెందిన మాడీ హామిల్టన్‌తో యశస్వి జైస్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారిద్దరు తమ సంబంధాన్ని ఇంకా ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాడీ హామిల్టన్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. మ్యాడీ ఆ ఫోటోల్లో బ్లాక్ హై నెక్ టాప్ స్వెటర్ ధరించి ఉంది. ఈ లుక్‌లో మ్యాడీ బ్లాక్…

Read More
Champions Trophy: పాక్ ఎంతకు తెగించిందో తెలుసా?.. టీమిండియాపై భారీ స్కెచ్..

Champions Trophy: పాక్ ఎంతకు తెగించిందో తెలుసా?.. టీమిండియాపై భారీ స్కెచ్..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి నవంబర్ 29న ఐసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సహా బోర్డు సభ్యులందరూ హాజరుకానున్నారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది, అయితే భారత జట్టు పొరుగు దేశంలో పర్యటించేందుకు నిరాకరించింది. అప్పటి నుంచి టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై వివాదం నడుస్తోంది. దీంతో ఐసీసీ ఈ సమావేశాలను నిర్వహించింది….

Read More
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

విజయ్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్, తమిళ్ డైరెక్టర్ మిస్కిన్, హీరోయిన్ అంజలి, కోలీవుడ్ నటుడు రమేష్ తిలక్, కోలీవుడ్ గేయ రచయిత కార్తీక్ నేత, డైరెక్టర్ రంజిత్ జయకోడి, తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్. Source link

Read More
Dogs: రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. నిజంగానే వాటికి దెయ్యాలు కనిపిస్తాయా.?

Dogs: రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. నిజంగానే వాటికి దెయ్యాలు కనిపిస్తాయా.?

మనుషులకు కుక్కలకు మధ్య విడదీయలేని బంధం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శునకాలను ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా భావించే వారు ఎంతో మంది ఉంటారు. ఇక కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయని రాత్రుళ్లు అవి అరుపులు పెట్టడానికి ఇదే కారణమని కూడా కొంత మంది విశ్వసిస్తుంటారు. ఉదయం మాములుగా మోరిగే శునకాలు రాత్రుళ్లు మాత్రం అదో రకమైన అరుపుతో భయపెడుతుంటాయి. రాత్రుళ్లు శునకాలు ఏడుస్తూ అరుస్తుంటాయి. దీంతో ఇది అపశనుకమని చాలా మంది విశ్వసిస్తుంటారు. కుక్కలు ఇలా ఏడవడం…

Read More
Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే.. ఈ జ్యూస్‌ రోజూ ఒక్కగ్లాస్‌ తాగితే చాలు.. బోలెడన్నీ లాభాలు..!

Celery Juice: ఇది కొత్తిమీర కాదు, అలాంటిదే.. ఈ జ్యూస్‌ రోజూ ఒక్కగ్లాస్‌ తాగితే చాలు.. బోలెడన్నీ లాభాలు..!

సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్‌ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు. సెలరీ జ్యూస్‌ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది….

Read More
భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??

భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??

ఈ కోతి చేష్టలు నెటిజన్లను నవ్వించినా.. ఆ భక్తుడిని మాత్రం చాలా టెన్షన్‌ పెట్టేసింది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాడు. స్వామి స్మరణలో ఆదమరిచి ఉన్న ఆ భక్తుడి బ్యాగుపైన కన్నేసింది ఓ కోతి. ఇంకేముంది..అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని వెళ్లి ఆలయ గోపురం పైన కూర్చుంది. ఎంత బ్రతిమిలాడినా బ్యాగు ఇవ్వలేదు. బ్యాగులో ఏమున్నాయోనని అంతా వెతికింది. కానీ దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఇంతలో ఓ పులిహోర…

Read More
CM Revanth Reddy: హాస్టళ్లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

CM Revanth Reddy: హాస్టళ్లలో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకే హాస్టల్‌లో రెండు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్లలో విద్యార్థుల‌ను క‌న్న బిడ్డల్లా…

Read More