
PM Modi: టీవీ9 గ్రూప్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్కు చెందిన న్యూస్ 9 ఆధ్వర్యంలో జర్మనీ లోని స్టుట్గాట్ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జర్మనీలోని స్టుట్గాట్ నగరం MHP ఎరినాలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సదస్సుకు వర్చువల్గా హాజరవుతారు. ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి…