
Team India: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం భారత జట్టు.. రోహిత్ ఔట్.. కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?
Shreyas Iyer: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2027 సంవత్సరంలో జరగనుంది. దీని కోసం టీం ఇండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత జట్టు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాత టీం ఇండియా నుంచి రిటైర్ అవుతాడని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు వస్తున్న నివేదికల ప్రకారం, వన్డే కెప్టెన్సీ త్వరలో రోహిత్ శర్మ నుంచి దూరమవుతుంది. శ్రేయాస్ అయ్యర్ను వన్డే జట్టు కెప్టెన్గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించవచ్చు….