kalyan chakravarthy

ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

ప్రతి రోజు గుప్పెడు బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి..

మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మన రోజు వారి డైట్‌లో కొన్ని రకాల పండ్లను చేర్చుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా బెర్రీస్‌ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బెలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా…

Read More
ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?

ఏపీ SSC ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థిని.. మార్కులు ఎన్నో తెలుసా?

పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. నరసరావుపేటలోని జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన విద్యార్థిని పావని చంద్రిక 10వ తరగతిలో 598 మార్కులు సాధించింది. ప్రభుత్వ స్కూల్‌లో చదివి 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించిన పావని చంద్రికను జిల్లా విద్యాశాఖ అధికారులకు మెచ్చుకున్నారు. విద్యార్థిని పావని చంద్రికతో పాటు ఆమె తల్లిదండ్రులు, పాఠశాల హెడ్‌మాస్టర్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ…

Read More
పెరిగిన బంగారు ధరలతో డీలపడ్డ స్వర్ణకారులు.. ఉపాధి లేక ఉసూరు మంటున్న కుటుంబాలు

పెరిగిన బంగారు ధరలతో డీలపడ్డ స్వర్ణకారులు.. ఉపాధి లేక ఉసూరు మంటున్న కుటుంబాలు

బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు. ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు స్వర్ణకారులు. స్వర్ణకారులు సాధారణంగా బంగారం, వెండి తోపాటు ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి…

Read More
Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

Vijayawada: రైల్వే స్టేషన్‌ క్లోక్ రూమ్‌లో ఆ బ్యాగు వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ శునకం.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు.. శిక్షణ ఇచ్చిన డాగ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ గుట్టు విప్పడంలో బాగా సహాయపడుతున్నాయి.  ఏదైనా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, డ్రగ్స్ రవాణా.. ఇతర క్రైమ్స్ జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్నిపర్ డాగ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రకృతి ప్రకోపాల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు, మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సైతం.. ఈ డాగ్స్ గొప్ప సాయం చేస్తున్నాయి. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో లియో అనే పేరు…

Read More
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొత్త పిల్ల రితికా నాయక్.. అరడజను సినిమాలతో బిజీ

వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొత్త పిల్ల రితికా నాయక్.. అరడజను సినిమాలతో బిజీ

రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ  మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత నటిగా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.  రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా…

Read More
Video: ఎవర్రా మీరంతా.. సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. కట్‌చేస్తే.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్

Video: ఎవర్రా మీరంతా.. సెలబ్రేషన్స్‌లో షాకింగ్ సంఘటన.. కట్‌చేస్తే.. మైదానంలోనే కుప్పకూలిన ప్లేయర్

Ubaid Shah Accidentally Slapped Usman Khan Video: పాకిస్తాన్‌లో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వికెట్ తీసిన ఆనందంలో ఓ ప్లేయర్ సెలబ్రేషన్స్‌లో చిన్న అవశృతి చోటు చేసుకుంది. అనుకోకుండా చేయి తగలడంతో ఓ ఆటగాడు గాయపడ్డాడు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అయినప్పటికీ ఆ…

Read More
Unique Friendship: ఊరందరికి స్నేహితుడుగా మారిన కొండముచ్చు..అంజి అనిపిలిస్తే ఎక్కడ వున్నా వచ్చేస్తుంది

Unique Friendship: ఊరందరికి స్నేహితుడుగా మారిన కొండముచ్చు..అంజి అనిపిలిస్తే ఎక్కడ వున్నా వచ్చేస్తుంది

కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల పై దాడి చేసి తోటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి దీంతో వాటిని చూస్తే గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతారు.అవి ఏమి చేస్తాయో అని వాటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతారు ప్రజలు. కోతులలో మరో జాతి అయిన కొండముచ్చులను చూస్తే భయపడిపోయి ఇంటి లోపలకి పారిపోయి తలుపులు మూసుకుంటారు చాలా మంది. అవి ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటిది ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది. కొండముచ్చును చూస్తే చాలా మంది…

Read More
AP 10th Class Results 2025 Today: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

AP 10th Class Results 2025 Today: మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

అమరావతి, ఏప్రిల్‌ 23: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతోపాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను సైతం ఈ రోజు ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. ఇక ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ ఫలితాలు అధికారిక…

Read More
Tollywood: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా రానీ క్రేజ్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

Tollywood: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. అయినా రానీ క్రేజ్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, గోపిచంద్, రానా, సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలతో నటించిన క్రేజ్ రాలేదు. తెలుగులో ఈ వయ్యారికి అంతగా బ్రేక్ రాలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు క్యాథరిన్ ట్రెసా. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. ఇద్దరమ్మాయిలు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. సరైనోడు, బింబిసార…

Read More
Trisha: ఆ విషయం లో నేషనల్‌ క్రష్‌ రష్మికకు చెక్‌ పెట్టిన త్రిష

Trisha: ఆ విషయం లో నేషనల్‌ క్రష్‌ రష్మికకు చెక్‌ పెట్టిన త్రిష

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, థగ్‌ లైఫ్‌ సినిమాల ప్రమోషన్ల కారణంగా దాదాపు 856 వేలసార్లు మెన్షన్‌ అయింది త్రిష పేరు. ఎక్స్ ప్లస్‌ ఇన్‌స్టాలో మూడు రోజులుగా టాప్‌లో ఉన్నారు త్రిష. రెట్రో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. Source link

Read More