
Andhra Pradesh: గంజాయి కోసం టెన్త్ విద్యార్ధి కిడ్నాప్..! సినీఫక్కీలో రాత్రికి రాత్రే సీన్ రివర్స్
చీమకుర్తి, డిసెంబర్ 1: రాష్ట్రంలో డ్రగ్స్ యదేచ్ఛగా రవాణా చేస్తున్నారు డ్రగ్స్ పెడ్లర్లు. తాజాగా గంజాయి విషయంలో ముగ్గురు వ్యక్తులకు, ఓ పదో తరగతి విద్యార్ధి మధ్య వివాదం నెలకొంది. అనుకున్న సమాయానికి సరుకు పంపక పోవడంతో ఆ పదో తరగతి విద్యార్థిని ఎత్తుకొచ్చారు. కానీ అదే రోజు రాత్రి వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ప్రకారం జిల్లా వినుకొండకు చెందిన యాసిన్, నరసరావుపేటకు చెందిన…