AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు,…

Read More
Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకనట వెలువడలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్…

Read More
ఈ చిన్న పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..? దీన్ని తినడం మిస్సవ్వొద్దు..!

ఈ చిన్న పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..? దీన్ని తినడం మిస్సవ్వొద్దు..!

నేరేడు పండు పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు పండును మితంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది. నేరేడు పండులో గ్లూకోజ్‌ను నియంత్రించే ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. షుగర్ ఉన్నవాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల మెరుగైన నియంత్రణ పొందవచ్చు. నేరేడు పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి…

Read More
IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్…

Read More
WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మూడవ ఎడిషన్ మార్చి 28న ప్రధాని మోదీ ప్రసంగంతో ప్రారంభమైంది. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. త్వరలోనే ఇతర మీడియా సంస్థలు కూడా దీనిని అనుసరించాలని మోడీ పిలుపునిచ్చారు. మీ నెట్‌వర్క్‌ను ప్రపంచ ప్రేక్షకులు అనుసరిస్తున్నారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వీక్షించడానికి భారత్‌లోనే…

Read More
Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి రోజుకు 3 లీటర్ల నీరు తాగడం అవసరమని వైద్యులు అంటున్నారు. నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి…

Read More
సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద మోదీ దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ఒక పోస్ట్ రాశారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ స్ఫూర్తిని పెంపొందించుగాక అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. “మీ అన్ని ప్రయత్నాలలో ఆనందం, విజయం పొందాలి, ఈద్ ముబారక్!’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. పవిత్ర…

Read More
ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు..!

ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు..!

కాకరకాయ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే గుణం ఉంటుంది. డయాబెటీస్‌తో బాధపడేవారికి ఇన్సూలిన్‌ నిరోధకతను కలిగి ఉంటుంది. కాకరకాయ తినడం వల్ల శరీరంలోని విష వ్యర్థాలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సరైన జీర్ణక్రియను కూడా నిర్వహిస్తుంది. కాకరకాయ రసం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కాకరకాయ మంచిది. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు క్రమం తప్పకుండా ఈ కాకరకాయ కూరగా, లేదంటే జ్యూస్‌గా కూడా తీసుకొచ్చునని…

Read More
Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?

Myanmar Earthquake: ప్రకృతి ప్రళయానికి మయన్మార్ విలవిల.. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం..?

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. అయితే ఈ భూకంపం సాధారణమైంది కాదు.. 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మయన్మార్‌లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. కొన్ని వేలమంది క్షతగాత్రులయ్యారు. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కని జాడగానే మిగిలిపోయింది. 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ స్థాయిలో విషాదాన్ని మిగిల్చాయి….

Read More
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి దినఫలాలు

Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి దినఫలాలు

దిన ఫలాలు (మార్చి 31, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More