
BSNL: టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్ఎన్ఎల్.. భారీ మార్పులు!
జూలై నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచాయి. అప్పటి నుండి దేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ పుంజుకుంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లలో నిరంతర పెరుగుదల ఉంది. ఇప్పుడు సరికొత్త మార్పులు చేయబోతోంది ప్రభుత్వం. రానున్న నెలల్లో టారిఫ్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. మరోవైపు, బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాదిలో 5G టెక్నాలజీ రానుంది. బీఎస్ఎన్ఎల్ ఈ మార్పు టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కష్టాల్లో పడనున్నాయి. మార్పు…