Horoscope Today: ఆశాజనకంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆశాజనకంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 16, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా చీకూచింతా లేకుండా గడిచిపోతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప…

Read More
UPI: నో యూపీఐ ట్రెండ్‌ – క్యాష్‌ అండ్‌ క్యారీ అంటున్న వ్యాపారులు

UPI: నో యూపీఐ ట్రెండ్‌ – క్యాష్‌ అండ్‌ క్యారీ అంటున్న వ్యాపారులు

కూరగాయలు కొన్నారా? ఫోన్‌ పట్టు పేమెంట్‌ కొట్టు. కిరాణా షాపులో సరుకులు కొన్నారా? మళ్లీ ఫోన్‌ పే. టీ తాగారా మళ్లీ జీ పే. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్‌ చేశారా? ఇదిగో జీ పేమెంట్‌. యస్‌. ఇప్పుడు డిజిటల్‌ ఇండియా యుగం నడుస్తోంది. అంతా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. ఎంతైనా కొను. ఏదైనా కొను. ఆన్‌లైన్‌లో చెల్లించెయ్‌. జేబులో నుంచి ఫోన్‌ తీసి, క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి టకటకా పేమెంట్స్‌ చేసేస్తున్నారు జనం. అంతా…

Read More
Shirdi: ఉప్పొంగిన గురుభక్తి.. షిర్డీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?

Shirdi: ఉప్పొంగిన గురుభక్తి.. షిర్డీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?

గురుపౌర్ణిమ సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి 3 లక్షలకుపైగా బాబా భక్తులు తరలివచ్చారు. అపారమైన భక్తితో భారీగా విరాళాలు సమర్పించారు. దేవస్థానానికి డబ్బు రూపంలో, ఆభరణాల రూపంలో, అలాగే ఆన్‌లైన్ ద్వారా విరాళాలు ఇచ్చారు. మొత్తం మూడు రోజుల్లో భక్తులు రూ. 6 కోట్ల 31 లక్షల 31 వేల 362 రూపాయల విలువైన గురుదక్షిణను బాబాకు సమర్పించారని సాయి సంస్థాన్‌ సీఈవో…

Read More
ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..

ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..

ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల బానిస బతుకులు మారట్లేదు. కుల కట్టుబాట్లు తెంచుకుని దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కట్టుబాట్లకు కట్టుబడని వారిపై బహిష్కరణ వేటు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వెనిగండ్ల గ్రామానికి చెందిన ఆదెమ్మకు ఐదుగురు కొడుకులు.. అయితే కొన్నేళ్ల క్రితం ఆమె పెద్ద కొడుకుకు ఒ యువతితో వివాహం జరిగింది. అయితే అతడు…

Read More
వంతెనపై నుంచి నదిలో పడిపోయిన జీపు.. స్పాట్‌లోనే ఎనిమిది మంది మృతి!

వంతెనపై నుంచి నదిలో పడిపోయిన జీపు.. స్పాట్‌లోనే ఎనిమిది మంది మృతి!

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం సుని వంతెన సమీపంలో అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రయాణికులతో మువాని పట్టణం నుంచి బోక్తాకు బయల్దేరిన ఓ వాహనం సుని వంతెనకు సమీపంలోకి రాగానే అదుపుతప్పి వంతెనసై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే…

Read More
Telangana: ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్

Telangana: ఈ నెల 23న రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బంద్ పోస్టర్‌ను హిమాయత్ నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. విద్యార్థి సంఘాల డిమాండ్స్……

Read More
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..

భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల పంచాయతీ వివాదం రెండు హత్యలకు దారితీసింది. మాట్లాడుకుందామని చెప్పి పంచాయతీకి పిలిచి, ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో సుగ్లామ పల్లి లో రెండు మర్డర్లు జరిగాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన మారయ్య పెద్దపల్లి శాంతినగర్ కి చెందిన లక్ష్మీ తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. కుటుంబ కలహాలతో పుట్టింటి వద్దనే ఉంటుంది లక్ష్మి. అయితే మాట్లాడుకుందామని పంచాయతీ ఏర్పాటు…

Read More
Scott Boland : 100 ఏళ్లలో నీలాంటి తోపు బౌలర్ కనిపించలే.. కానీ ఆ విషయంలో మాత్రం అన్‎లక్కీనే భయ్యా..

Scott Boland : 100 ఏళ్లలో నీలాంటి తోపు బౌలర్ కనిపించలే.. కానీ ఆ విషయంలో మాత్రం అన్‎లక్కీనే భయ్యా..

Scott Boland : గత 100 ఏళ్లలో క్రికెట్ చాలా మారిపోయింది. కానీ, ఈ గతాన్ని అంతా లెక్కలోకి తీసుకున్నా, ప్రస్తుతం ఆడుతున్న ఒక బౌలర్‌కు ఉన్నంత అద్భుతమైన సగటు మాత్రం ఎవరికీ లేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు ఉన్న టాప్ 7 ఆటగాళ్లలో అతని పేరు కూడా ఉంది. అయితే, గత 100 ఏళ్లలో బౌలింగ్‌లో అత్యుత్తమ సగటు ఉన్న ఈ ఆటగాడే, అత్యంత అన్‌లక్కీ ప్లేయర్. అతని పేరే స్కాట్…

Read More
Viral Video: సర్కార్‌ బడిలో విద్యార్ధులతో టాయిలెట్లు కడిగించిన టీచరమ్మ..? వీడియో వైరల్

Viral Video: సర్కార్‌ బడిలో విద్యార్ధులతో టాయిలెట్లు కడిగించిన టీచరమ్మ..? వీడియో వైరల్

పుదుక్కోట్టై, జులై 15: తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలోని తెక్కటూర్ పంచాయతీ పరిధిలోని నమనసముద్రం రెసిడెన్షియల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు ఉంది. అక్కడ మొత్తం సుమారు 30 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే పాఠశాలలో గత 18 ఏళ్లుగా కళా అనే మహిళ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ స్కూల్‌ విద్యార్ధులు పాఠశాలల ఆవరణలోని టాయిలెట్లు శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా…

Read More
IND Vs ENG: లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్.. ఏ స్థానంలో ఉందంటే.?

IND Vs ENG: లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్.. ఏ స్థానంలో ఉందంటే.?

లార్డ్స్‌ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో.. టీమిండియా ఓటమి చవిచూసింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయం టీమిండియాకు డబ్ల్యూటీసీ పాయింట్ల ఈ ఓటమి జట్టుకు ఎదురుదెబ్బగా మారడమే కాకుండా, 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC ) పాయింట్ల పట్టికలో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది. ఇంగ్లాండ్ తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా.. భారత్ దిగజారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 22…

Read More