
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యల పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ…
దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. మిథున రాశి ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతారు. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి….
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులతో, నేహాల్ వధేరా 43 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. లక్నో…
. బాలీవుడ్ నటీమణులు ఇప్పుడు దక్షిణాది చిత్రాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్ కంటే దక్షిణ భారత చిత్ర పరిశ్రమ గొప్పదని, ఇక్కడ ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారంటున్నారు. అయితే తాజాగా దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల అమెజాన్ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటి సోనాలి బింద్రే కన్నడ చిత్ర పరిశ్రమలో తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు. 'నేను కొన్ని తెలుగు సినిమాల్లో నటించాను….
Prabhsimran Singh Hits Fastest IPL Fifty in Lucknow: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా 13వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన తుఫాన్ ఇన్నింగ్స్తో లక్నో బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 34…
గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అవ్వడం అనేది అరుదైన విషయం. అందుకే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ సైతం ఇప్పుడు హాట్ షో వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడో సాయి పల్లవి లాంటి ఒకరిద్దరికి మాత్రమే స్కిన్ షో చేయకపోయినా నడుస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం రెచ్చిపోక తప్పట్లేదు. కీర్తి సురేష్నే తీసుకోండి.. పెళ్లికి ముందు ఈ భామ చాలా హద్దుల్లో ఉన్నారు.. కానీ ఎందుకో…
ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ విభాగం టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి, టాటా, కియా, మహీంద్రా, ఎంజీ తదితర కంపెనీలు రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను విడుదల చేయనున్నాయి. వాటి వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం. మారుతీ సుజుకి ఇ-విటారా మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇ-విటారాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. త్వరలోనే ఈ కారు మార్కెట్ లోకి రానుంది….
ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. వయసుతో సంబంధం లేదు బిజీబిజీ లైఫ్ .. శారీరక శ్రమ కు దూరంగా ఒత్తిడికి దగ్గరగా జీవిస్తున్నారు. ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు కూడా.. చాలా సార్లు పని లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు త్వరగా అలసిపోతారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అయితే కొంత మందికి విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు….
యంగ్ బ్యూటీ కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వక తప్పదు. అంతలా ఈ చిన్నది అందంతో కుర్రకారును మాయ చేసింది.కోలీవుడ్ నటి, కాయదు శ్రీ విష్ణు అల్లూరి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. Source link
గుమ్మడి గింజలలో ఫ్యాటీ ఆయిల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఈ గింజలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపు నొప్పికి దారితీస్తుంది. వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వస్తుంది. వాటిలో కొవ్వు నూనెలు కూడా ఉంటాయి. గుమ్మడి గింజలు ఎక్కువ మోతాదులో తింటే తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరిగే…
అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిదినెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, తాను ధీరవనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వేయబోమంటూ ధీమా వ్యక్తం చేశారు. ISSలో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీతా. భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్మీట్ నిర్వహించిన ఆమె.. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం…