
ట్రంప్.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నావ్! US ప్రెసిడెంట్పై భారత మాజీ ప్రధాని ఆగ్రహం
భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ ఆగ్రహం…
భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు . డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నిరాధారమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక దేశంగా మారుతోంది అని దేవెగౌడ అన్నారు. ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసిన మాజీ ప్రధాని డోనాల్డ్ ట్రంప్ అంధుడిగా లేదా అజ్ఞానిగా ఉండాలి. ట్రంప్ ప్రకటన ఆమోదయోగ్యం కాదు అని అసంతృప్తిని వ్యక్తం…
చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. మార్కులు తక్కువ వచ్చాయని, టీచర్లు తిట్టారని, సరిగ్గా చదవడం లేదనే కారణాలతో ఇప్పటికే ఎంతోమంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. రెండు రోజుల క్రితమే ఆదిలాబాద్ రిమ్స్లో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ పరిధిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీరా ట్రినిటీ హోమ్స్ అపార్ట్మెంట్లో 13 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది….
మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసినా అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవలి రోజుల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతుంది. ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా రూ.2.5 లక్షల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్ అవుతోంది. అది కూడా మన హైదరాబాద్లోని ఓ స్కూల్ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకు వసూలు…
తేనె పోషకాలతో కూడిన ఆయుర్వేద ఔషధం. ఎందుకంటే ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కానీ షుగర్ ఉన్నవారు దీనిని చక్కెర ప్రత్యామ్నాయంగా తినవచ్చా? మధుమేహం ఉన్నవారికి తేనె మంచిదా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. తేనెలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పోషక…
2047 నాటికి విక్షిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆది కర్మయోగి అభియాన్ 3వ, ఒడిశాలోని భువనేశ్వర్లో 4వ ప్రాంతీయ ప్రాసెస్ ల్యాబ్ (RPL)ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది గిరిజన అట్టడుగు స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి మార్పు నాయకుల కేడర్ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. వారు గిరిజన ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధిని, చివరి మైలు సేవా…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలో ఏటా శ్రావణమాసం తొలి శనివారానికి ముందు వచ్చే శుక్రవారం అర్ధరాత్రి ఓ ఉత్సవం జరుగుతుంది. ఇందులో.. వెంకటాపురం కాలనీ నుండి సుమారు 1000 మంది కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధానికి బయలు దేరినట్లుగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకుంటూ బయలుదేరతారు. ఇలా.. వారు తమ గ్రామం నుంచి 40 కి.మీ కాలినడకన ప్రయాణించి.. గంగవరం చేరుకుని, అక్కడి తుంగభద్ర నదిలో దిగి.. నమస్కరించి.. ఆ…
తలనొప్పి అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ నొప్పి పదే పదే..నిర్దిష్ట సమయాల్లో వస్తే దానిని లైట్ తీసుకోవద్దు. ప్రతీసారి ఇది సాధారణ తలనొప్పి కాకపోవచ్చు. ఇది తలలోని ఒక సైడ్లో విపరీత నొప్పితో పాటు కొన్నిసార్లు వికారం, వాంతులు, సౌండ్తో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే మైగ్రేషన్ కావచ్చు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. స్త్రీలు..పురుషుల కంటే ఎక్కవగా దీని బారిన పడతారు. మైగ్రేన్ యొక్క లక్షణాలు సాధారణ తలనొప్పికి భిన్నంగా ఉంటాయి. ఇది…
ఇన్స్టాగ్రామ్ తాజాగా తన లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ను అప్డేట్ చేసింది. ఇప్పుడు వినియోగదారులు దీన్ని యాక్సెస్ చేయడానికి కనీసం 1,000 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. భారతదేశంలో కొత్త డైరెక్ట్ మెసేజింగ్, బ్లాకింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టిన తర్వాత ఈ మార్పు జరిగింది. 1,000 కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వినియోగదారులు ఇప్పటికీ తమ ప్రేక్షకులతో ఎంగేజ్ అవ్వడానికి వీడియో కాలింగ్ను ఉపయోగించవచ్చు. Source link
సరైన సమయానికి మెరుగైన వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యంతో ఒక ఆర్మి అధికారి ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్లో వెలుగు చూసింది. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆసుపత్రులకు రిఫర్ చేయబడిన తర్వాత, డీహైడ్రేషన్తో బాధపడుతున్న ఏడాది వయసున్న బాలుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన దినేష్ చంద్ర జోషి ఆర్మీ ఆఫీస్గా పనిచేస్తున్నాడు. ఇతని ఇటీవలే పెళ్లై ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు….
గుడ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టగలవు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గుడ్లతో తయారయ్యే వంటకాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఫ్రైడ్ రైస్, నూడుల్స్, రోల్స్, బజ్జీ, ఆమ్లెట్ వంటివి సర్వసాధారణం కాగా, ఎగ్-65, పరోటా విత్ ఎగ్, గోంగూర విత్ ఎగ్, దోశ, ఎగ్ ఘీ రోస్ట్, హరియాలీ మసాలా వంటి ప్రత్యేకమైన వంటకాలు అరుదుగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో, ప్రజలంతా ప్రతిరోజూ గుడ్లు తినే అలవాటును ప్రోత్సహించడానికి, అన్ని రకాల గుడ్డు వంటకాలను…