
విందులో మద్యం పోయలేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులు! ఎక్కడంటే..?
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో వృద్ధ సభ్యుడి మరణం తర్వాత ఏర్పాటు చేసిన విందులో సాంప్రదాయ మద్యం ‘హండియా’ పోయ్యలేదన కారణంతో…
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో వృద్ధ సభ్యుడి మరణం తర్వాత ఏర్పాటు చేసిన విందులో సాంప్రదాయ మద్యం ‘హండియా’ పోయ్యలేదన కారణంతో ఒక గిరిజన కుటుంబాన్ని బహిష్కరించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపద గ్రామంలో జరిగింది. అక్కడ సంతాల్ తెగకు చెందిన 67 ఏళ్ల రామ్ సోరెన్ మార్చి 27న మరణించాడు. ఒక నెల తర్వాత, అతని కుమారుడు సంగ్రామ్ సోరెన్ సంప్రదాయం ప్రకారం విందు ఏర్పాటు చేశాడు. కానీ…
IPL 2025 Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు భారత జట్టు మాజీ అనుభవజ్ఞుడైన ఆటగాడు ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ప్లేయింగ్-11ని ప్రకటించాడు. రోహిత్ శర్మను కెప్టెన్గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో పాటు, జోస్ బట్లర్కు వికెట్ కీపింగ్ బాధ్యత అప్పగించాడు. ఈ ప్లేయింగ్-11లో కేఎల్ రాహుల్కు మాత్రం స్థానం దక్కలేదు. IPL 2025 బెస్ట్ ప్లేయింగ్-11 ప్రకటన.. కెప్టెన్గా రోహిత్ శర్మ…..
సాధారణంగా సోషల్ మీడియాలో కుక్కల ప్రవర్తనను చూసినప్పుడు. అవి నెగిటివ్ బిహేవియర్ లో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఈ ప్రవర్తన వెనుక ఉన్న ప్రధాన కారణం వారి పెరుగుతున్న పళ్లే కావచ్చు. మానవ శిశువుల వలె, కుక్కలు కూడా పళ్ల మార్పు దశను ఎదుర్కొంటాయి. ఈ దశలో పాల పళ్లు ఊడిపోయి.. శాశ్వత పళ్లు వస్తుంటాయి. అందుకే కొంత అసౌకర్యం, నమలడం అనే అలవాట్లు సాధారణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పళ్లు రావడం కుక్కలకు…
ఈ నెల(జూన్) 14న రవి గ్రహం తనకు మిత్ర క్షేత్రమైన మిథున రాశిలోకి ప్రవేశించి అక్కడే నెల రోజుల పాటు ఉంటుంది. ఇప్పటికే మిథున రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహంతో కలవడం వల్ల కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు, రవులు మిత్రులు. ఈ రెండు గ్రహాల యుతి వల్ల వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, జీతభత్యాలు పెరగడం,…
అదే పాము పుట్టలు ఉన్న చోట కాలు కూడా పెట్టం. పాములంటే మనుషులకు చచ్చేంత భయం. అదే నాగుల చవితి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటాం. పుట్టలెక్కడున్నాయా? అని వెతికి మరీ పాలు పోస్తాం. హిందూ సాంప్రదాయంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి దేవాలయంలోనూ నాగ దేవతకు సంబంధించిన విగ్రహాలు, పుట్టలు కనిపిస్తాయి. కొందరు వాటిని కులదైవాలుగా కొలుస్తారు. అయితే సినిమాలు, సీరియళ్ల ప్రభావమో.., లేక మానసిస్థితి బాగోలేకనో ఒడిశా రాష్ట్రంలో ఓ…
స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లలో వివిధ వంటకాలు తయారు చేసే చెఫ్లు పూర్తి అర్హతలు ఉండే ఆ ఉద్యోగానికి వస్తారు. చెఫ్గా ఉండటం కూడా ఒక వృత్తి. వంట, హోటల్ నిర్వహణ రంగాలలో ప్రావీణ్యం సంపాదించడం ఈ వృత్తికి చాలా ముఖ్యం. దానితో పాటు చెఫ్లు పనిచేసేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటిస్తారు. ముఖ్యంగా చాలా మంది చెఫ్లు వంట చేసేటప్పుడు చాలా పొడవైన తెల్లటి టోపీని ధరించడం చూసే ఉంటారు. ముఖ్యంగా కొన్ని స్టార్ రెస్టారెంట్లలో, చెఫ్లు…
హైదరాబాద్, జూన్ 9: ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్ఘాట్ పరిధిలో కలకలం రేపింది. హైదరాబాద్ నగరం పాతబస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో…
నేడు $4.2 ట్రిలియన్ల GDPతో ఉన్న భారతదేశం, జపాన్ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ఉంది.. రాబోయే కొన్ని సంవత్సరాలలో జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాలలో (2014-25) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వివిధ కోణాలలో గణనీయమైన పరివర్తన దీనికి మద్దతు ఇస్తుంది. 2014 నుండి సగటు వృద్ధి 6.4 శాతంగా ఉంది.. తాజా త్రైమాసికంలో 7.4 శాతానికి పెరిగింది. ఇది భారత…
ప్రతి ఇంటింట్లో ఉల్లిపాయలు ఉండటం తప్పనిసరి. ఏ వంటకాల్లో ఉల్లిపాయలు తప్పనిసరి వాడుతుంటారు. అయితే ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రావడం, కళ్లల్లో మంట ఉండటం అందరికి తెలిసిందే. ఉల్లిపాయలు కోసేటప్పుడు కంటి నుంచి నీళ్ల రావడంతో ఇబ్బందలుఉ పడుతుంటారు. మరి నీళ్లు రాకుండా, కంట్లో మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ అద్భుతమైన ట్రిక్స్ ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కన్నీళ్లు ఎందుకు వస్తాయి? సహజంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ల నుంచి…
ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. అడుతూపాడుతూ వేసవిలో సరదాగా గడిపేందుకు చిన్నారులు ఉత్సాహంగా చెరువులు, కుంటల్లో దిగి మృత్యువాత పడుతున్నారు. బంగారు భవిష్యత్ నీటిపాలు చేస్తున్న ఈ ఘటనలు వారి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. గత 20రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాలు కలచివేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో 17 మంది చనిపోవడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్నటికి నిన్న గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు జల సమాధి అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు…