Weekly Horoscope: ఆ రాశుల వారికి పదోన్నతులు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి పదోన్నతులు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బిజీగా సాగిపోతాయి. ప్రతి పని లోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిప్పట, శ్రమ, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు విదేశాల్లో లేదా దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ధన లాభాలు కలుగుతాయి. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు…

Read More
అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!

అటు TTP, ఇటు బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి..!

ముందు భారత్‌.. వెనుక బలూచ్‌.. పాకిస్తాన్‌కు రెండువైపులా వాయింపుడు షురూ అయింది. బలూచ్‌ ముందు పాక్‌ తూచ్ అవుతోంది. BLA ఫైటర్స్‌.. మొన్న పాక్‌ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు. ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులు చేస్తున్నారు. పాక్‌ ఆర్మీని తరిమికొడుతున్నారు. బలూచిస్తాన్‌లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. పాకిస్థాన్‌కు బలూచ్‌ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోంది. పాకిస్తాన్‌ చేతుల్లో నుంచి బలూచిస్తాన్‌ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్‌ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. గత 24 గంటలుగా బలూచిస్తాన్‌లో నాన్‌స్టాప్‌…

Read More
ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

ఆపరేషన్ సిందూర్ గురించి చైనా విదేశాంగ మంత్రికి వివరించిన NSA అజిత్ దోవల్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య, గత కొన్ని గంటల్లో సంఘటనలు వేగంగా మారిపోయాయి. మొదట డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తారు. ఆ తరువాత రంగంలోకి దిగిన చైనా పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమాయకులైన పౌరుల ప్రాణ నష్టం జరిగినందున భారతదేశం ఉగ్రవాద నిరోధక చర్య తీసుకోవలసి వచ్చిందని దోవల్…

Read More
Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం

Andhra Pradesh: పొరపాటున వేరే రైలెక్కిన మహిళ.. ఇంతలోనే ఎంత ఘోరం.. కన్నీళ్లు తెప్పించే విషాదం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం తోటవలస గ్రామానికి చెందిన సంతోషి భర్త గత మూడు నెలల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. భర్త మృతితో మనస్తాపం చెందిన సంతోషి గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడ నుంచే చికిత్స పొందుతుంది. అందులో భాగంగా సంతోషి ఎప్పటిలాగే తన గ్రామం నుండి బయలుదేరి విశాఖ చేరుకుంది….

Read More
India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?

India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?

పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ తో పాటు పీఓకేలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టు బెట్టింది. వారి స్థావరాలను కూడా సమూలంగా నాశనం చేశాయి. కాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరూ స్పందించారు. అయితే కొందరు బాలీవుడ్ నటులు స్పందించలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటుడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్…

Read More
Weather Alert: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

Weather Alert: అటు ఎండలు.. ఇటు వర్షాలు.. ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఎండలు కూడా ఠారెత్తిస్తాయని వాతవారణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుతాయని పేర్కొంది.. ఆంధ్రప్రదేశ్‌లో 41°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే…

Read More
Smriti Mandhana: ట్రై సిరీస్ ఫైనల్ కి ముందు ఇండియన్ సోల్జర్స్ పై ఎమోషనల్ ట్వీట్ వేసిన లేడీ కోహ్లీ!

Smriti Mandhana: ట్రై సిరీస్ ఫైనల్ కి ముందు ఇండియన్ సోల్జర్స్ పై ఎమోషనల్ ట్వీట్ వేసిన లేడీ కోహ్లీ!

ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన భారత సాయుధ దళాల పట్ల తన గౌరవాన్ని, కృతజ్ఞతను హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు. ప్రస్తుతం శ్రీలంకలో దక్షిణాఫ్రికా, ఆతిథ్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న మహిళల వన్డే ట్రై-సిరీస్‌లో పాల్గొంటున్న ఆమె, భారత భద్రతా దళాల ధైర్యం, నిబద్ధత, త్యాగాన్ని కొనియాడుతూ, “మేము మీతో నిలబడతాము” అనే సందేశంతో ఓ ప్రత్యేకమైన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్…

Read More
T20 League: వార్ ఎఫెక్ట్ తో IPL తో పాటు ఆగిపోయిన మరో క్రికెట్ లీగ్!

T20 League: వార్ ఎఫెక్ట్ తో IPL తో పాటు ఆగిపోయిన మరో క్రికెట్ లీగ్!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు భారత క్రికెట్ క్యాలెండర్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025ని ఒక వారం పాటు నిలిపివేయగా, తాజా పరిణామంగా బెంగాల్ ప్రో T20 లీగ్‌ కూడా నిలిచిపోయింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన బెంగాల్ ప్రో టీ20 లీగ్ ఎడిషన్ మే 16 నుండి ప్రారంభం కావలసినప్పటికీ, దేశంలోని భద్రతా పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయబడింది. గత…

Read More
IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?

IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?

భారతీయ క్రికెట్ అభిమానులను కలవరపరిచిన పరిణామాల్లో, BCCI తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ను పునఃప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సాయుధ ఘర్షణల కారణంగా టోర్నమెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌ను కూడా మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన సమయంలో పంజాబ్ కింగ్స్, టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టి,…

Read More
IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..

IPL 2025: ఐపీఎల్ రద్దయినా, బీసీసీతోపాటు ఫ్రాంచైజీలకు నో లాస్.. ఆ ప్లాన్‌తో సేఫ్ జోన్‌‌లో..

IPL 2025 Postponed: భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. ఈరోజు తదుపరి ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లను ప్రకటించిన బీసీసీఐ, టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేసింది. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ రద్దు చేస్తే.. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఎంత నష్టపోతారనేది అందరి…

Read More