Financial Planning: కేవలం రూ. 500తో లక్షాధికారి కావొచ్చు! ఈ 4 పథకాలతో డబ్బు సంపాదించడం యమ ఈజీ..

Financial Planning: కేవలం రూ. 500తో లక్షాధికారి కావొచ్చు! ఈ 4 పథకాలతో డబ్బు సంపాదించడం యమ ఈజీ..

“డబ్బులు లేవు కదా, పెట్టుబడి ఎక్కడ పెట్టాలి?” అని చాలా మంది అనుకుంటారు. కానీ, అది పాత ఆలోచన! ఇప్పుడు నెలకు కేవలం రూ. 500తో కూడా మీరు లక్షలకు అధిపతి కావొచ్చు. అవును, ఇది నిజం! పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తాలు కావాలనే అపోహను వదిలేయండి. మీ ఆర్థిక భవిష్యత్తుకు చిన్న మొత్తంతోనే గట్టి పునాది వేయొచ్చు. 1. SIP (సిప్ – సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్): స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఉంది, కానీ…

Read More
Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరోయిన్ సొదరి. ఈ బ్యూటీ కూడా క్రేజీ హీరోయినే. అక్కకు పోటీగా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కవ్వించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే దక్షిణాదిలో హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించింది. అదే క్రమంలోఅక్క‌డ ఓ ప్రముఖ హిందీ హీరోను పెళ్లి చేసుకుంది….

Read More
Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తల్లి మంగళవారం (జూన్ 24) కన్నుమూశారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా అమ్మ అల్లాహ్ దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా…

Read More
ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే…

Read More
విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

విదేశీ మహిళకు మాయమాటలు చెప్పి రూమ్‌కి తీసుకెళ్లాడు..! నమ్మి వెళ్లిన ఆమెకు నరకం చూపించాడు..

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక ఫ్రెంచ్ మహిళపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సిగరేట్‌ తాగుదామంటూ రూమ్‌కు తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని చిత్తోర్‌గఢ్‌లోని గంగారార్‌లో అరెస్టు చేశారు. ఈ కేసు గురించి ఎస్పీ యోగేష్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌కు చెందిన ఒక మహిళ 2 రోజుల క్రితం తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టింది. సిగరేట్‌ తాగుదామని…

Read More
Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరగగా.. సహాయక చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడు బావిలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.. దాదాపు 12 గంటలపాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న…

Read More
PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

PM Modi: అదో చీకటి అధ్యాయం.. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది: ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ

భారత దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.. బీజేపీ దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్యా దివస్ అభియాన్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. భారత చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్నారు. ఈరోజును సంవిధాన్‌ హత్య దివస్‌గా భారత ప్రజలు జరుపుకుంటున్నారని మోదీ చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్‌ చేసిందని ఆరోపించారు. అత్యవసర పరిస్థితిని…

Read More
లేడీ టెకీ లవ్‌ ఫెయిల్.. ప్రతీకారంగా 12 రాష్ట్రాలకు బాంబ్‌ బెదిరింపులు! అసలు ట్విస్ట్ అదే..

లేడీ టెకీ లవ్‌ ఫెయిల్.. ప్రతీకారంగా 12 రాష్ట్రాలకు బాంబ్‌ బెదిరింపులు! అసలు ట్విస్ట్ అదే..

హైదరాబాద్, జూన్ 25: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంతో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టాం అంటూ వరుస ఈమెయిల్స్ రావడంతో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు కరువైంది. గుజరాత్‌ మాత్రమేకాదు దేశంలో మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. జనాలు భయంతో గజగజవణికిపోయారు. అయితే ఇదంతా ఓ మహిళ ఆడిన నాటకం అని తెలిసి పోలీసులు షాకయ్యారు….

Read More
UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 462 అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు….

Read More
కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

కుమార్తెలపై కోపంతో 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపత్రాలను.. ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి. మరి ఇప్పుడు ఆ ఆస్తి.. ఆ అమ్మాయిలకు దక్కుతుందా..! లేక అమ్మవారికి చెందుతుందా..? దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది..? ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే తిరువణ్ణామలై వెళ్లాల్సిందే..! రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ఓ ఆలయానికి 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడం తమిళనాడులో హట్‌టాపిక్‌గా మారింది. తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని…

Read More